Breaking News

CM KCE

దుబ్బాకలో 81.44శాతం పోలింగ్

దుబ్బాకలో 82.61 శాతం పోలింగ్

సారథి న్యూస్, దుబ్బాక: దుబ్బాక ఉపఎన్నిక పోలింగ్‌ మంగళవారం ముగిసింది. 82.61 శాతం పోలింగ్‌ నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. ప్రశాంత వాతావరణంలో ఈ పోలింగ్ పూర్తయింది. సాయంత్రం 6గంటల లోపు పోలింగ్‌ కేంద్రాలకు వచ్చిన వారికి అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 23 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. గత ఎన్నికల్లో దుబ్బాక నియోజకవర్గంలో 86.24శాతం పోలింగ్ నమోదైంది. ఈ సారి పోలింగ్ ​శాతం తగ్గడం కొంత ఆందోళన కలిగిస్తోంది. కాగా, […]

Read More