Breaking News

CISF

కొత్తజంటకు కరోనా

100 మంది క్వారంటైన్‌లోకి భోపాల్‌: పెళ్లయిన కొద్ది గంటలకే ఆ జంట క్వారంటైన్‌లోకి వెళ్లిపోవాల్సి వచ్చింది. పెండ్లి కొచ్చిన చుట్టాల్లో ఒకరికి కరోనా పాజిటివ్‌ రావడంతో కొత్త జంటతో సహా వందమంది అధికారులు క్వారంటైన్‌లోకి పంపించారు. మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారా జిల్లాలో మంగళవారం ఈ విషయం వెలుగుచూసింది. సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సీఐఎస్‌ఎఫ్‌)లో ఉద్యోగం చేస్తున్న వధువు బంధువు గతవారం ఛింద్వారా జిల్లాలోని జున్నార్దియోలో ఉన్న ఇంటికి వెళ్లారు. ఆ వ్యక్తి ఈ నెల 26న తన […]

Read More