Breaking News

CHIRANJEEVULU

ఓటరు నమోదులో పొరపాట్లు జరగొద్దు

ఓటరు నమోదులో పొరపాట్లు జరగొద్దు

సారథి న్యూస్, ములుగు: ఏటా జనవరి 1 నాటికి చేపట్టే స్పెషల్​డ్రైవ్​లో భాగంగా 18 ఏళ్లు నిండిన యువతీయువకులు ఓటర్లుగా నమోదు చేసేందుకు అవగాహన కల్పించాలని, అలాగే చనిపోయినవారిని తొలగించేందుకు, మార్పులు, చేర్పులు చేయాలని ఎన్నికల పరిశీలకులు చిరంజీవులు అన్నారు. శనివారం ములుగు జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్​ ఎస్. కృష్ణాఆదిత్యతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. గతంలో లిస్టులో పేరు మాత్రమే ఉండేదని, ఇప్పుడు పేరుతో పాటు ఫొటో కూడా ఉందన్నారు. 10వ […]

Read More