Breaking News

CHIAN

చైనా భారత్‌ను బెదిరిస్తోంది

చైనా భారత్‌ను బెదిరిస్తోంది

వాషింగ్టన్‌: ఇండియా – చైనా బోర్డర్‌‌లో నెలకొన్న పరిస్థితులపై అమెరికా మరోసారి స్పందించింది. చైనా నుంచి వస్తున్న ముప్పును ఎదుర్కొనేందుకు తమ సైన్యాన్ని మనకు మద్దతుగా పంపిస్తానని విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో వెల్లడించారు. జర్మనీలో ఉన్న అమెరికా బలగాలను ఇక్కడకు పంపుతున్నట్లు సూచనప్రాయంగా చెప్పారు. జర్మనీలో బలగాలను ఎందుకు తగ్గిస్తున్నారని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. భారత్‌, దక్షిణాసియాకు చైనా ముప్పుడా మారిందన్నారు. గురువారం బ్రసెల్స్‌ ఫోరం వర్చువల్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన పాంపియో ఈ […]

Read More