Breaking News

CHATTISGARH

ఛత్తీస్‌గఢ్‌కు చేరుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా

ఛత్తీస్‌గఢ్‌ చేరుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా

సారథి, ఖమ్మం: కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా ఛత్తీస్‌గఢ్‌కు చేరుకున్నారు. ఉదయం 10.30 గంటలకు ప్రత్యేక హెలిక్యాప్టర్​లో జగదల్‌పూర్‌కు చేరుకున్న ఆయన సైనికులకు నివాళులర్పించారు. ఛత్తీస్‌గఢ్​లోని బీజాపూర్ జిల్లా తెర్రం అటవీ ప్రాంతంలో వోయిస్టుల భీకర దాడిలో సుమారు 22 మంది జవాన్లు నేలకొరిగిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడి రాయపూర్, బీజాపూర్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న జవాన్లను పరామర్శించనున్నారు. అనంతరం ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా జగదల్‌పూర్‌ పర్యటన […]

Read More
దద్దరిల్లిన దండకారణ్యం

దద్దరిల్లిన దండకారణ్యం

బీజాపూర్ జిల్లా తెర్రం అటవీప్రాంతంలో భీకర ఎన్‌కౌంటర్‌ నేలకొరిగిన 22 మంది జవాన్లు మృతి పరామర్శించిన ఛత్తీస్‌గడ్ సీఎం భూపేష్ బాగెల్ నేడు ఛత్తీస్ గఢ్​​కు హోంమంత్రి అమిత్ షా సారథి, కరీంనగర్, ఖమ్మం: ఛత్తీస్‌గఢ్​లోని బీజాపూర్ జిల్లా తెర్రం అటవీ ప్రాంతం తుపాకుల కాల్పుల శబ్దాలతో దద్దరిల్లింది. మావోయిస్టుల భీకర దాడిలో సుమారు 22 మంది జవాన్లు నేలకొరిగారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో జవాన్లు విగతజీవులుగా చెల్లాచెదురుగా పడి ఉన్నారు. గాయపడినవారిని చికిత్స కోసం పలు […]

Read More
చత్తీస్ గఢ్ కూలీలకు మెడికల్​టెస్ట్​

చత్తీస్ గఢ్ కూలీలకు మెడికల్ ​టెస్ట్​

సారథి న్యూస్, వాజేడు: వాజేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని సుందరయ్య కాలనీకి సమీపంలో ఉన్న మిరప తోటలో పనిచేస్తున్న 22 మంది చత్తీస్ గఢ్​కూలీలకు బుధవారం వైద్యసిబ్బంది మెడికల్​ టెస్టులు చేశారు. కరోనా, వడదెబ్బ తదితర విషయాలపై అవగాహన కల్పించేందుకు హెల్త్​క్యాంపు నిర్వహించినట్టు తెలిపారు. కూలీలకు మలేరియా టెస్టులు చేయగా అందరికీ నెగిటివ్ రిపోర్టు వచ్చిందన్నారు. అలాగే వారికి మందులు, ఓఆర్​ఎస్​ ప్యాకెట్స్ ఇచ్చామన్నారు. కార్యక్రమంలో డాక్టర్ యమున, ఎచ్ఎస్ కోటిరెడ్డి, ఎచ్ఏ శేఖర్, భాగ్యలక్ష్మి, […]

Read More
సమ్మక్క సారలమ్మ సన్నిధిలో..

సమ్మక్క సారలమ్మ సన్నిధిలో..

సారథి న్యూస్, తాడ్వాయి: మేడారం సమ్మక్క సారలమ్మలను బుధవారం ఛత్తీస్ ఘడ్ మాజీ మంత్రి మహేశ్​ఘగడ్ కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. వారికి కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆలయ పూజారులు డోలీలతో కలిసి ఘన స్వాగతం పలికారు. వారితో కలిసి ఆమె పూజలు చేశారు. కార్యక్రమంలో బీజాపూర్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ ముడిలియర్, మండలాధ్యక్షుడు డోలేశ్ రాజ్ విర్, కాంగ్రెస్ పార్టీ తాడ్వాయి మండలాధ్యక్షులు జాలాపు అనంతరెడ్డి, మాజీ జడ్పీటీసీ బొల్లు […]

Read More