Breaking News

CENTRAL TAXES

రూ.1,500 ఇక పడవ్​

రాష్ట్ర ఆదాయం బాగా తగ్గిపోయింది ఉద్యోగుల వేతనాల్లో కోత తప్పదు ఈనెలలోనూ ఒక్కొక్కరికి రూ.12కేజీల బియ్యం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం కేసీఆర్​ సమీక్ష పాల్గొన్న సీఎస్​, ఇతర ఉన్నతాధికారులు సారథి న్యూస్​, హైదరాబాద్: లాక్ డౌన్ తో రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం పడిపోయిందని సీఎం కేసీఆర్ వెల్లడించారు. లాక్​ డౌన్​ నిబంధనల్లో సడలింపులు ఇచ్చినా ఆదాయం పెరగలేదని చెప్పారు. రిజిస్ట్రేషన్లు, రవాణా తదితర రంగాల్లో ఆదాయం పెద్దగా లేదని తెలిపారు. ఏడాదికి రూ.37,400 కోట్లను వడ్డీలుగా […]

Read More