Breaking News

BUDJET2021

రైతును రాజుగా చేయడమే లక్ష్యం

రైతును రాజుగా చేయడమే లక్ష్యం

సారథి న్యూస్, మెదక్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతును రాజుగా చేయడమే లక్ష్యంగా పనిచేస్తోందని, అందుకు సీఎం కేసీఆర్ ​కృతనిశ్చయంతో ఉన్నారని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి టి.హరీశ్​రావు అన్నారు. రాష్ట్ర బడ్జెట్​లో రైతుల సంక్షేమం కోసం మూడోవంతు నిధులు కేటాయిస్తూ వారి ఉన్నతికి కృషి చేస్తున్నామని తెలిపారు. గురువారం మెదక్ ​మండలం పాతూరులో రైతువేదిక ప్రారంభోత్సవం, మెదక్ ​పట్టణంలో సఖి కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన, డీసీసీబీ కార్యాలయం, పట్టణంలో రైతువేదికను ప్రారంభించారు. అంతకుముందు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్​ […]

Read More