Breaking News

AP STATE

పల్టీ కొట్టిన ఏపీ మంత్రి ఎస్కార్ట్ వెహికిల్​

పల్టీ కొట్టిన ఏపీ మంత్రి ఎస్కార్ట్ వెహికిల్​

హెడ్​కానిస్టేబుల్ ​మృతి ముగ్గురు కానిస్టేబుళ్లకు తీవ్రగాయాలు మెరుగైన చికిత్స కోసం కిమ్స్ కు తరలింపు సారథి న్యూస్, ఎల్బీనగర్: హైదరాబాద్​నుంచి విజయవాడకు ఔటర్​ రింగ్ ​రోడ్డుపై వెళ్తున్న ఆంధ్రప్రదేశ్ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఎస్కార్ట్​ వాహనం బోల్తాపడింది. ఈ ఘటనలో ఓ హెడ్​కానిస్టేబుల్​మృతిచెందగా, మరో ముగ్గురు కానిస్టేబుళ్లు​ తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన మంగళవారం తుర్కయంజాల్​ మున్సిపాలిటీ పరిధిలోని కోహెడ గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. ఆంధ్రప్రదేశ్ మంత్రి కాన్వాయ్​హైదరాబాద్​నుంచి ఔటర్​రింగ్​రోడ్డు మీదుగా […]

Read More