Breaking News

AP DGP

డీజీపీని కలిసి కర్నూలు ఆఫీసర్లు

డీజీపీని కలిసి కర్నూలు ఆఫీసర్లు

సారథి న్యూస్, కర్నూలు: అనంతపురం జిల్లాలో శుక్రవారం జరిగిన ఎస్సైల పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమం ముగించుకుని తిరిగి హైదరాబాద్ కు వెళ్తున్న ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్థానిక కర్నూలు ‘బి’ క్యాంపులోని పోలీసు గెస్ట్​ను సందర్శించారు. ఆయన జిల్లా ఉన్నతాధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. అక్కడి నుంచి ఆయన హైదరాబాద్​కు బయలుదేరి వెళ్లారు. డీజీపీని కలిసిన వారిలో కర్నూలు రేంజ్ డీఐజీ పి.వెంకటరామిరెడ్డి, కలెక్టర్ జి.వీరపాండియన్, కర్నూలు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప, జేసీ రవిపట్టాన్ […]

Read More

కించపరిచే రాతలు రాస్తే చర్యలు

మంగళగిరి: సోషల్ మీడియాపై గట్టి నిఘా పెట్టామని ఆంధ్రప్రదేశ్​ డీజీపీ గౌతం సవాంగ్ వెల్లడించారు. బుధవారం మంగళగిరిలోని డీజీపీ ఆఫీసులో ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులను కించపరుస్తూ సోషల్ మీడియాలో వచ్చే వార్తలు తప్పు అయితే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వ్యక్తిగతంగా దూషిస్తే క్రిమినల్​ కేసులు నమోదు చేస్తామన్నారు. నిరాధారమైన వార్తలు రాస్తే 9071666667 నంబర్​కు ఫోన్​ చేయాలని సూచించారు. లాక్ డౌన్ వలన సోషల్ మీడియా హవా కొనసాగిందని, దీని […]

Read More

ఇతర రాష్ట్రాలకు వెళ్తే పాస్‌ తప్పనిసరి

ఏపీ డీజీపీ గౌతమ్​ సవాంగ్​ సారథి న్యూస్, విశాఖపట్నం: లాక్‌ డౌన్‌ కారణంగా మూతపడిన జిల్లాల సరిహద్దులు సుదీర్ఘ విరామం తర్వాత శనివారం నుంచి తెరుచుకోనున్నాయి. ఇప్పటివరకు ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు వెళ్లాలంటే పోలీసుల అనుమతి తీసుకోవాల్సి వచ్చేది. పాస్‌లు పొందడానికి చాలామంది ఇబ్బందిపడాల్సి వచ్చింది. కొంతమంది అన్ని ఆధారాలూ సమర్పించినా పాస్‌లు మంజూరయ్యేవి కావు. లాక్‌ డౌన్‌ ఆంక్షలను కేవలం కంటైన్‌ మెంట్‌ జోన్లకే పరిమితం చేస్తున్నందున శుక్రవారం సాయంత్రం ఏపీ డీజీపీ గౌతమ్​ సవాంగ్ […]

Read More