Breaking News

ANILKUMAR

జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రిని కలిసిన యువ ఎమ్మెల్యేలు

జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రిని కలిసిన యువ ఎమ్మెల్యేలు

సారథిన్యూస్‌, కర్నూలు: కర్నూలు జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి, జలవనరుల శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ను గురువారం యువ ఎమ్మెల్యేలు ఎంఏ హఫీజ్‌ఖాన్‌, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్‌ గురువారం అమరావతిలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కర్నూలు, నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. అలాగే పెండింగ్‌ పనులను పూర్తిచేయాలని ఇన్‌చార్జ్‌ మంత్రి అనిల్‌ కుమార్‌ దృష్టికి తీసుకెళ్లగా, ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్‌ తెలిపారు.

Read More