Breaking News

ANGANVADI CENTERS

గర్భిణులు పోషకాహారం తీసుకోవాలే

గర్భిణులు పోషకాహారం తీసుకోవాలే

సారథి న్యూస్, మెదక్: గర్భిణులు, బాలింతలను రక్తహీనత నుంచి కాపాడేందుకు ప్రభుత్వం పోషక పదార్థాలు అందిస్తోందని మెదక్ ​జిల్లా అడిషనల్​ కలెక్టర్ నగేష్ ​అన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్​లో పోషణ్​ అభియాన్ ​కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంగన్​వాడీ కేంద్రాలు, టీచర్ల పాత్ర ఎంతో కీలకమన్నారు. గర్భిణులు పోషకాహారం తీసుకోవాలని సూచించారు. రక్తహీనతపై మహిళా సంఘాలు, అంగన్​వాడీ టీచర్లు, టీచర్లు ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతిఒక్కరూ తాము తీసుకునే ఆహారపు […]

Read More