Breaking News

ANDRAPRADESH

పేదలకు ఊరట

పేదలకు ఊరట

దరఖాస్తుచేసుకున్న వారం లోపే రేషన్​కార్డుల్లో పేర్లు ఎంట్రీ 1.50 కోట్ల కార్డుల్లో 4.34 కోట్ల మంది పేర్లు గతంలో కార్డుల్లో పేర్లు నమోదుకు అనుమతి నిరాకరణ అమరావతి: ఆంధ్రప్రదేశ్​లో బియ్యం కార్డుల్లో కొత్తగా కుటుంబసభ్యుల పేర్లు నమోదు చేస్తున్నారు. దీంతో లబ్ధిదారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. పలుకారణాలతో పేర్లు నమోదు కాకపోవడం, కొత్తగా జన్మించిన వారి పేర్లు ఎంట్రీ చేయకపోవడంతో కార్డుదారులు ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం దరఖాస్తు చేసుకున్న వారంలోపే కార్డుల్లో పేర్లు నమోదు చేస్తున్నారు. గత నాలుగు […]

Read More
ఆంధ్రప్రదేశ్​లో 8,732 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్​లో 8,732 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్​లో ఆదివారం కొత్తగా 8,732 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,81,817కు చేరింది. మహమ్మారి బారినపడి తాజాగా 87 మంది చనిపోయారు. దీంతో ఇప్పటివరకు మృతుల సంఖ్య 2,650కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 88,138 యాక్టివ్​ కేసులు ఉన్నాయి. 1,91,117 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ ​అయ్యారు. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. అనంతపురం 580, చిత్తూరు 981, ఈస్ట్ ​గోదావరి 875, గుంటూరు 590, కడప 286, కృష్ణా […]

Read More
మహనీయుల త్యాగాలు మరువలేనివి

మహనీయుల త్యాగాలు మరువలేనివి

సారథి న్యూస్, కర్నూలు: దేశం కోసం త్యాగాలు చేసిన మహనీయుల స్ఫూర్తితో ముందుకెళ్లాలని కర్నూలు నగర పాలకసంస్థ కమిషనర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు. శనివారం స్థానిక నగర పాలకసంస్థ ఆఫీసులో పంద్రాగస్టు వేడుకలు ఘనంగా జరిగాయి. మొదట సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన కమిషనర్ బాలాజీ అనంతరం త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి సెల్యూట్ చేశారు. క్విట్ ఇండియా పోరాటం తరహాలో నేడు ప్రస్తుత కరోనా విపత్తు సమయంలోనూ పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలను ఫణంగా పెట్టి విధులు […]

Read More
కోవిడ్​ వారియర్స్​కు సన్మానం

కోవిడ్​ వారియర్స్​కు సన్మానం

సారథి న్యూస్, కర్నూలు: దేశ 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను కర్నూలు మెడికల్ ​కాలేజీలో ఘనంగా నిర్వహించారు. కోవిడ్ విపత్తు సమయంలో డాక్టర్లు మరియు స్టాఫ్ నర్సు, పారామెడికల్ సిబ్బంది చేస్తున్న సేవలకు కొనియాడారు. డాక్టర్​శైలజ, డాక్టర్ ​సురేఖ, డాక్టర్ ​లక్ష్మీబాయి, డాక్టర్​ ఇందిర, డాక్టర్ ​రంగనాథ్, డాక్టర్​ రోజారాణి సన్మానించారు. కార్యక్రమంలో మెడికల్ ​కాలేజీ ప్రిన్సిపల్ ​డాక్టర్​ పి.చంద్రశేఖర్, ఆస్పత్రి సూపరింటెండెంట్, డాక్టర్​నరేంద్రనాథ్ రెడ్డి, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ ​భగవాన్, మెడికల్​కాలేజీ వైస్ ప్రిన్సిపల్​డాక్టర్​చంద్రశేఖర్ రెడ్డి, […]

Read More
ఏపీలో 8,732 కరోనా కేసులు

ఏపీలో 8,732 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. శనివారం కొత్తగా 8,732 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,81,817కు చేరింది. తాజాగా 87మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటి దాకా మృతుల సంఖ్య 2,562కు చేరింది. మొత్తం 53,712 నమూనాలను పరీక్షించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య 88,138గా నమోదైంది. ఇప్పటివరకు 1,91,117 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఈ మేరకు ఏపీ వైద్యారోగ్యశాఖ హెల్త్​బులెటిన్​ను విడుదల చేసింది.

Read More
ఆంధ్రప్రదేశ్​లో 8,943 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్​లో 8,943 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్​లో శుక్రవారం 8,943 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,70,190 కు చేరింది. తాజాగా మహమ్మారి బారినపడి 97 మంది మృతిచెందారు. ఇప్పటివరకు మొత్తం మృతుల సంఖ్య 2,475కు చేరింది. వ్యాధి నుంచి కోలుకుని తాజాగా 9,779 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు వ్యాధి నయం అయినవారు 1,80,703 మంది ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 89,907 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 27,58,485 కరోనా పరీక్షలు చేశారు. […]

Read More

తెలుగు రాష్ట్రాల్లో మస్తు​ వానలు

సారథి న్యూస్, హైదరాబాద్, అమరావతి: అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. కొన్ని జిల్లాల్లో రెండు రోజులుగా మసురు పట్టింది. ఐదురోజుల పాటు వర్షాలు కురిస్తే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనూ భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రేపు, ఎల్లుండి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నేపథ్యంలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ, కరీంనగర్, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో అధికారులు హైఅలర్ట్ […]

Read More
ఏపీలో 9,996 కరోనా కేసులు

ఏపీలో 9,996 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్​లో గురువారం కొత్తగా 9,996 కరోనా కేసులు నమోదయ్యాయి. వ్యాధిబారిన పడి తాజాగా 82 మంది మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 2,378కు చేరింది. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ ​కేసులు 2,64,142కు చేరాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 90,840కు చేరింది. వ్యాధిబారిన పడి 24 గంటల్లో 9,499 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 1,70,924 మంది కోలుకున్నారు. ఇక వ్యాధి తీవ్రతను జిల్లాల వారీగా పరిశీలిస్తే.. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1,504 […]

Read More