Breaking News

agroos

పచ్చిరొట్ట ఎరువులను వాడండి

పచ్చిరొట్ట ఎరువులను వాడండి

సారథి, రామాయంపేట: పచ్చిరొట్ట ఎరువులను వాడటం ద్వారా భూసారం పెరుగుతుందని రామయంపేట ఏడీఏ వసంత సుగుణ అన్నారు. శుక్రవారం ఆమె నిజాంపేట మండల కేంద్రంలోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పచ్చిరొట్ట ఎరువులు నిజాంపేట ఆగ్రోస్ రైతుసేవా కేంద్రంలో 65శాతం సబ్సిడీపై జీలుగ విత్తనాలు 150 బస్తాలు, జనుము 112 బస్తాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రైతులంతా సద్వినియోగం ఆమె కోరారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి సతీష్, ఏఈవోలు గణేష్ కుమార్, […]

Read More