Breaking News

Advisor

భద్రతా ఉపసలహాదారుగా విక్రమ్‌

భద్రతా ఉపసలహాదారుగా విక్రమ్‌

చైనా వ్యవహారాల్లో ఆరితేరిన మిస్రీ న్యూఢిల్లీ: చైనా వ్యవహారాల నిపుణుడైన విక్రమ్‌ మిస్రీ జాతీయ భద్రతా ఉపసలహాదారుగా నియమితులయ్యారు. చైనా వ్యవహారాల్లో ఆరితేరిన విక్రమ్‌.. బీజింగ్‌ లో భారత రాయబారిగా పనిచేశారు. 1989 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి అయిన ఆయన.. డిప్యూటీ ఎన్‌ఎస్‌ఏగా ఉన్న పంకజ్‌ సరణ్‌ నుంచి ఈనెల 31న బాధ్యతలను స్వీకరించనున్నారు. చైనాతో పాటు రష్యాలో కూడా భారత రాయబారిగా పనిచేసిన అనుభవం విక్రమ్‌కు ఉంది. అయితే ఎన్‌ఎస్సీఎస్‌ లో ఆయన చేరడంతో చైనా […]

Read More