Breaking News

9 మృతదేహాలు

బతికుండగానే బావిలోకి..!

గొర్రెకుంట మృతుల పోస్టుమార్టం రిపోర్టు కాల్​ డేటా ఆధారంగా విచారణ వేగవంతం 9మంది మృతిపై ఎన్నో అనుమానాలు సారథి న్యూస్​, వరంగల్: వరంగల్​ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట బావిలో బయటపడ్డ 9 మృతదేహాలకు శనివారం పోస్టు‌మార్టం పూర్తయింది. ప్రాణం ఉండగానే నీటిలో పడి చనిపోయినట్టు పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో వెల్లడైంది. విషప్రయోగమా? మత్తు మందు ఇచ్చారా? అనే కోణంలో దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులు షకీల్, యాకూబ్ ఫోన్స్​ కీలకం కానున్నాయి. కాల్ డేటా […]

Read More