Breaking News

TELANGANA

ఒకేరోజు 2,226 కరోనా కేసులు

ఒకేరోజు 2,256 కరోనా కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో శనివారం(24 గంటల్లో) 2,256 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మొత్తం కరోనా కేసులు 77,513 పాజిటివ్​గా నిర్ధారణ అయ్యాయి. మహమ్మారి బారినపడి 14 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు చనిపోయిన వారిసంఖ్య 615కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్​కేసులు 22,568 వరకు ఉన్నాయి. అత్యధికంగా జీహెచ్​ఎంసీ పరిధిలో 464 కేసులు నమోదయ్యాయి. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. ఆదిలాబాద్​26, భద్రాద్రికొత్తగూడెం 79, జగిత్యాల 49, భూపాలపల్లి 38, జోగుళాంబ గద్వాల 95, కామారెడ్డి […]

Read More
నేతన్నలకు చేయూత

నేతన్నలకు చేయూత

సారథి న్యూస్, హైదరాబాద్: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఇద్దరు చేనేత కార్మికులకు పరిశ్రమల శాఖ కె.తారక రామారావు అవార్డులను ప్రదానం చేశారు. 18 మందిని ఎంపికచేయగా, మిగతా 16 మందికి ఆయా జిల్లాల కలెక్టర్ల చేత అందజేశారు. ఈ కార్యక్రమాన్ని మంత్రి వర్చువల్ గా, ఆన్​లైన్ లో వీక్షించి అవార్డు గ్రహితలతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చేనేత కార్మికుల కోరిక మేరకు నేతన్నకు చేయూత పథకాన్ని కొనసాగించేందుకు ప్రతిపాదనలు పంపించాలని అధికారులను ఆదేశించారు. […]

Read More
కరోనా పేషెంట్లలో ధైర్యం నింపాలి

కరోనా పేషెంట్లలో ధైర్యం నింపాలి

సారథి న్యూస్​, హైదరాబాద్​: హోం ఐసోలేషన్ లో ఉన్న కరోనా పేషెంట్ల ఆరోగ్య పరిస్థితిని రెగ్యులర్ గా మానిటరింగ్​ చేయాలని, డాక్టర్లతో కౌన్సెలింగ్ ఇప్పించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ​ఆదేశించారు. సీఎం కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు మంత్రి ఈటల రాజేందర్​, సీఎస్​ సోమేశ్​ కుమార్, జిల్లాల్లో కోవిడ్ మేనేజ్ మెంట్ పై జిల్లా కలెక్టర్లు, జిల్లా వైద్యాధికారులతో గురువారం బీఆర్ఆర్ భవన్ నుంచి వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. స్థానిక జిల్లా […]

Read More
మంత్రి కొప్పుల నివాళి

మంత్రి కొప్పుల నివాళి

సారథి న్యూస్, సిద్దిపేట: దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భౌతిక కాయానికి తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రామలింగారెడ్డి మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు

Read More
టాడా కేసులో అరెస్ట్ అయి సికింద్రాబాద్ సెంట్రల్ జైలుకు వెళ్లి విడుదల అయినప్పటి దృశ్యం(ఫైల్)

హక్కుల గొంతుక సోలిపేట

సారథి న్యూస్, మెదక్, సిద్దిపేట: ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలిచిన జర్నలిస్ట్… అణగారిన వర్గాల హక్కుల సాధనకు పోరాడిన ఉద్యమ వీరుడు.. ఎమ్మెల్యేగా నిరంతరం నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేసిన ప్రజాప్రతినిధి సోలిపేట రామలింగారెడ్డి. అనారోగ్యంతో గురువారం మృతి చెందిన రామలింగారెడ్డి సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామంలో 1961 అక్టోబర్ 2 వ తేదీన సోలిపేట రామక్రిష్ణారెడ్డి, మాణిక్యమ్మ దంపతులకు జన్మించాడు. ఆయనకు ఇద్దరు అన్నలు రాంచంద్రారెడ్డి, ఇంద్రసేనారెడ్డి… ముగ్గురు అక్కలు లక్ష్మి, విజయలక్ష్మి, […]

Read More
రామలింగారెడ్డి కుటుంబానికి సీఎం కేసీఆర్​ పరామర్శ

రామలింగారెడ్డి కుటుంబానికి కేసీఆర్ పరామర్శ

సారథి న్యూస్, సిద్దిపేట: అనారోగ్యంతో మృతిచెందిన సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే, అంచనాల కమిటీ చైర్మన్ సోలిపేట రామలింగారెడ్డి అంత్యక్రియలకు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హాజరయ్యారు. భౌతికకాయానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆయన వెంట మంత్రి హరీశ్ రావు, పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు.

Read More
కరోనాతో 13 మంది మృతి

కరోనాతో 13 మంది మృతి

సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణలో గురువారం 2,092 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారినపడి తాజాగా 13 మంది మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో మృతుల సంఖ్య 589కు చేరింది. ఇప్పటివరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 73,050 నిర్ధారణ అయ్యాయి. రాష్ట్రంలో కరోనాతో కోలుకుని ఇప్పటి వరకు 52,103 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 20,358 రాష్ట్రంలో యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం 13,793 మంది హోం ఐసోలేషన్ లో ఉన్నారు. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. ఆదిలాబాద్ […]

Read More

తెలంగాణకు 36, ఏపీకి 17 టీఎంసీలు

సారథి న్యూస్​, హైదరాబాద్​: కృష్ణానది యాజమాన్య బోర్డు తెలంగాణ రాష్ట్రానికి 36 టీఎంసీలు, ఏపీకి 17 టీఎంసీలను కేటాయించింది. కొంతకాలంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయితీ తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం కృష్ణా బోర్డు స్పందించింది. అయితే తెలంగాణ అడిగిన క్యారీ ఓవర్ నీటి విషయంపై మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. త్వరలో జరగనున్న త్రిసభ్య కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. తెలంగాణకు కేటాయించిన నీటిని ఆగస్టు 31 వరకు వాడుకునేలా కృష్ణానది […]

Read More