Breaking News

హైడ్రామా

మోడీ డ్రామా.. పదవిని దిగజార్చింది

మోడీ డ్రామా.. పదవిని దిగజార్చింది

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సామాజికసారథి, హైదరాబాద్: ప్రధాని నరేంద్రమోడీ పంజాబ్‌లో చేసిన డ్రామా పీఎం పదవిని దిగజార్చిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క దుయ్యబట్టారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోడీ సభకు జనాలు రాకే కారణం వెతుక్కున్నారని విమర్శించారు. పంజాబ్‌ సీఎంను నవ్వులపాలు చేయాలని చూశారని, గతంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీపై రాయితో దాడి చేసినా నిందలు వేయలేదని గుర్తుచేశారు. పంజాబ్ ప్రభుత్వం మీద కక్షసాధిస్తున్నారని, పంజాబ్‌ సీఎం ఫెయిల్ అయినట్లు చూపే […]

Read More
ఎందుకీ హైడ్రామా?

ఎందుకీ హైడ్రామా?

సారథి న్యూస్, హైదరాబాద్​: 2021 నాటికి ప్రపంచవ్యాప్తంగా 21కోట్ల మంది క‌రోనాబారిన ప‌డ‌తార‌ని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. 2020 ఆగ‌స్టు 15కు క‌రోనా వ్యాక్సిన్ తెస్తామంటోంది భార‌త ప్రభుత్వం. గాలి ద్వారా కూడా వైర‌స్ వ్యాపించేందుకు అవ‌కాశాల‌ను కొట్టిపారేయ‌లేమంటుంది ప్రపంచ ఆరోగ్యసంస్థ. ఇటువంటి ప‌రిస్థితుల్లో ఏపీ స‌ర్కారు రోజురోజుకూ వైద్యపరీక్షలు పెంచుతోంది. ఇప్పటికే దాదాపు 10 లక్షల మందిని ప‌రీక్షించింది. మ‌రి.. తెలంగాణ‌లో 28వేల మందికి వైర‌స్​ సోకింది. 16వేల మంది డిశ్చార్జ్​అయ్యారు. 12వేల మంది ఆస్పత్రుల్లో […]

Read More