Breaking News

హుండీ లెక్కింపు

రాజన్న హుండీ గలగల

రాజన్న హుండీ గలగల

సారథి, వేములవాడ: సిరిసిల్ల రాజన్న జిల్లా వేములవాడ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ హుండీని గురువారం లెక్కించారు. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 6గంటలకు కౌంటింగ్​చేశారు. ఆలయానికి రూ.1.2 కోట్ల ఆదాయం సమకూరింది. 198 గ్రాముల బంగారం, 11 కిలోలన్నర వెండి వచ్చింది. ఈ లెక్కింపు ప్రక్రియ ఆలయ కార్యనిర్వహణాధికారి హరికిషన్ ఆధ్వర్యంలో కొనసాగింది.

Read More
పాలెం వెంకన్నకు రూ.రూ.3.17లక్షల ఆదాయం

పాలెం వెంకన్నకు రూ.3.17లక్షల ఆదాయం

సారథి న్యూస్, బిజినేపల్లి: నాగర్​కర్నూల్​ జిల్లా పాలెం అలువేలు మంగ సమేత వేంకటేశ్వర స్వామి వారి ఆలయ హుండీని సోమవారం లెక్కించారు. నాలుగు నెలలకు సంబంధించి రూ.3,17,455 ఆదాయం సమకూరిందని ఆలయాధికారులు తెలిపారు. దేవాదాయశాఖ ఉమ్మడి మహబూబ్​నగర్ ​జిల్లా ఇన్​స్పెక్టర్ ​వీణా సమక్షంలో నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో ఎస్.ఆంజనేయులు, మాజీ చైర్మన్ నరసింహాస్వామి గుప్తా, సర్పంచ్ గోవిందు లావణ్య నాగరాజు, ఉపసర్పంచ్ చికొండ్ర రాములు, గ్రామపెద్దలు పాలది మల్లికార్జున్, ఎస్ బాలస్వామి, ఆనంద్, జగదీశ్, ఆలయ […]

Read More

జోగుళాంబకు రూ.55.68లక్షల ఆదాయం

సారథి న్యూస్​, అలంపూర్​: జోగుళాంబ గద్వాల జిల్లాలోని అలంపురం పుణ్యక్షేత్రమైన జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాల హుండీలను ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరాజు పర్యవేక్షణలో మంగళవారం లెక్కించారు. హుండీలో రెండు యూఎస్​ డాలర్లు, ఐదు యూరోలు లభించాయి. వీటితో పాటు అమ్మవారి ఆలయంలో 62.800 మి.గ్రా. మిశ్రమ బంగారం, 620 మి.గ్రా మిశ్రమ వెండి వచ్చింది. బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో 110మి.గ్రా. మిశ్రమ వెండి, ఒక యూఎస్​ డాలర్ వచ్చింది. అన్నదాన సత్రం హుండీ ద్వారా రూ.65,463 […]

Read More