Breaking News

స్వచ్ఛందసేవ

నిరాశ్రయులను ఆదరిద్దాం

నిరాశ్రయులను ఆదరిద్దాం

సారథి న్యూస్, ములుగు: మతిస్థిమితం కోల్పోయిన నిరాశ్రయులను ఆదరించాలని ములుగు సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ పిలుపునిచ్చారు. నాలుగు రోజుల క్రితం మల్లంపల్లిలో ఓ అనాథ వృద్ధుడికి తస్లీమా స్వయంగా అన్నం తినిపించిన విషయం విదితమే. శనివారం ఆమె ఆఫీసుకు బస్సులో ప్రయాణిస్తున్న క్రమంలో ఓ వృద్ధుడు చిరిగిన బట్టలు, మాసిన గడ్డం, జుట్టుతో చలనం లేకుండా పడుకుని ఉండడం చూసి ఆమె చలించిపోయారు. క్షవరం చేయించి తానే స్వయంగా స్నానం చేయించారు. కొత్త బట్టలు కొనిచ్చి […]

Read More