Breaking News

సోయాబీన్

అన్ని జాగ్రత్తలతో.. విత్తనాలు పంపిణీ

సారథి న్యూస్, నారాయణఖేడ్: సర్కార్ సబ్సిడీపై రైతులకు అందిస్తున్న సోయాబీన్ బస్తాలు కోసం గత శుక్రవారం కంగ్టిలో ఒకరికొకరు రైతులు తోసుకున్నారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో మాస్క్​లు కట్టుకోకుండానే విత్తనాల కోసం వచ్చారు. ఈ విషయమై ‘సారథి’లో ‘నో మాస్క్.. నో డిస్టెన్స్’ శీర్షిక వచ్చిన వార్తా కథనానికి స్థానిక అధికారులు స్పందించారు. సోమవారం సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంతో పాటు తడ్కల్ గ్రామంలో వ్యవసాయ అధికారులు, పోలీస్ సిబ్బంది ప్రత్యేక చొరవ తీసుకుని రైతులకు […]

Read More

నో మాస్క్​.. నో డిస్టెన్స్​

సారథి న్యూస్​, నారాయణఖేడ్​: వానాకాలంలో ఎరువులు, విత్తనాల కోసం ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం ఓ వైపు చెబుతున్నా.. రైతన్నలకు మాత్రం అవస్థలు తప్పడం లేదు. నిన్న మొన్న వరుసగా వర్షాలు కురుస్తుండడంతో రైతులు విత్తనాలు, ఎరువుల కోసం ఫర్టిలైజర్​ షాపులు, అగ్రికల్చర్​ ఆఫీసుల వద్దకు పరుగులు తీస్తున్నారు. ఈ క్రమంలో సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండల కేంద్రంతో పాటు తడ్కల్ గ్రామంలో ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ సోయాబీన్ విత్తనాల కోసం […]

Read More