Breaking News

సుఖాంతం

రాజస్థాన్​ కథ సుఖాంతం

రాజస్థాన్​ పంచాయితీ సుఖాంతం

న్యూఢిల్లీ: రాజస్థాన్​లో నెలకొన్న రాజకీయ సంక్షోభం సుఖాంతం అయ్యింది. సోమవారం మధ్యాహ్నం కాంగ్రెస్​ కీలక నేతలు రాహుల్​ గాంధీ, ప్రియాంకగాంధీని సచిన్​ పైలట్​, ఆయన వర్గం ఎమ్మెల్యేలు కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారిమధ్య సానుకూల చర్చలు జరిగాయని.. తిరిగి కాంగ్రెస్​ గూటికి రావడానికి సచిన్, ఆయనవర్గ ఎమ్మెల్యేలు​ ఒప్పుకున్నారని కాంగ్రెస్​పార్టీ అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది. రాజస్థాన్​లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు ఓ కమిటీని వేయనున్నట్టు కాంగ్రెస్ పార్టీ తెలిపింది. రెబల్​ ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు […]

Read More