Breaking News

సాగుచట్టాలకు

గర్జించిన రైతులోకం

గర్జించిన రైతులోకం

సాగుచట్టాలపై ఉద్యమానికి ఏడాది ఢిల్లీ సరిహద్దుల్లో మార్మోగిన నినాదాలు మద్దతు ధర నిర్ణయించాలని డిమాండ్‌ న్యూఢిల్లీ: కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల నిరసనకు ఏడాది పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఢిల్లీ సరిహద్దులు రైతుల ఆందోళనలతో మార్మోగాయి. మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటామని గతవారం ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే. రైతు సంఘాలు ఈ చర్యను స్వాగతిస్తున్నాయని, అయితే చట్టాలను అధికారికంగా రద్దుచేసి ఇతర డిమాండ్లను నెరవేర్చే వరకు తమ నిరసన […]

Read More