Breaking News

సహాయనంబర్

అన్ని సేవలకు ఒకే నంబర్​ 112

సారథి న్యూస్, రామాయంపేట: ఇక నుంచి క్రైం జరిగితే 100కు, రోడ్డు ప్రమాదానికి 108, అగ్నిప్రమాదం సంభవిస్తే 102కు కాల్​ చేయాల్సిన అవసరం లేదు. అన్ని సేవలకు 112 నంబర్​కు ఫోన్​చేస్తే సరిపోతుంది. పోలీసు, రెవెన్యూ, వైద్యం మొదలైన అన్నిశాఖలను సమన్వయం చేస్తూ కేంద్రప్రభుత్వం 112 అనే అత్యవసర సహాయనంబర్​ను అందుబాటులోకి తెచ్చింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ నెంబర్​ పనిచేయనున్నది. ఇకనుంచి దేశంలో ఎక్కడున్నా ఒకే నంబర్​కు ఫోన్​చేయవచ్చు. అన్ని రాష్ట్రాల కు చెందిన అన్ని […]

Read More