Breaking News

సహకార సొసైటీ

వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం

వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం

సారథి, నిజాంపేట: నిజాంపేట మండలంలోని బచ్చురాజిపల్లి గ్రామంలో యాసంగి వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ చైర్మన్ బాదే చంద్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుంచు నర్సవ్వస్వామి, ఎంపీటీసీ లద్ద సురేష్, సొసైటీ డైరెక్టర్ సుధాకర్ రెడ్డి రామావత్ లక్ష్మి, గ్రామరైతులు పాల్గొన్నారు.

Read More