Breaking News

సంపూర్ణ పోషణ

బాలింతల ఆరోగ్యానికి భరోసా

బాలింతల ఆరోగ్యానికి భరోసా

‘వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ’ పథకానికి శ్రీకారం ‘అంగన్‌వాడీ పిలుస్తోంది’కి విశేష స్పందన సారథి న్యూస్, కర్నూలు: రాష్ట్రంలోని బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందించాన్న సంకల్పంతో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ‘వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ’ పథకాన్ని సెప్టెంబర్‌ 1న ప్రారంభించనున్నారు. గతంలో గిరిజనులకు మాత్రమే వర్తించే ఈ పథకం ఇక నుంచి అందరికీ వర్తించనుంది. పథకంలో భాగంగా రాగిపిండి కేజీ, బెల్లం 250 గ్రాములు, చిక్కి 250 గ్రాములు, ఎండు ఖర్జూరం 250 గ్రాములు, సజ్జ లేదా […]

Read More