Breaking News

శ్వేతాశెట్టి

ముంపు ప్రాంతాల్లో పర్యటన

ముంపు ప్రాంతాల్లో పర్యటన

సారథి న్యూస్​, కర్నూలు: కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. కర్నూలు జిల్లాలోని లోతట్టు కాలనీవాసుల ఇబ్బందులను తెలుసుకునేందుకు నేషనల్ ఉమెన్స్ పార్టీ వ్యవస్థాపకురాలు శ్రీమతి డాక్టర్ శ్వేతాశెట్టి సూచనల మేరకు గురువారం పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షురాలు హసీనాబేగం, జిల్లా సెక్రటరీ మున్ని పలు ప్రాంతాల్లో పర్యటించారు. కల్లూరు సమీపంలోని వకేర్ వాగు, లోతట్టు ప్రాంతాల్లో పర్యటించి స్థానికుల ఇబ్బందులను తెలుసుకున్నారు. వకేర్ వాగు కట్ట ఎత్తు పెంచాలని, లేకపోతే ముంపు ముప్పు […]

Read More
మహిళా అభ్యున్నతే మా ధ్యేయం

మహిళా అభ్యున్నతే మా ధ్యేయం

సారథి న్యూస్, కర్నూలు: మహిళా అభ్యున్నతే తమ పార్టీ లక్ష్యమని నేషనల్ ఉమెన్స్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షురాలు ఎస్ హసీనాబేగం అన్నారు. శనివారం ఆ పార్టీ ఆఫీసులో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. మహిళా హక్కుల సాధనకు పోరాడుతూ వారిని చైతన్యపరిచే దిశగా తమ కార్యక్రమాలు ఉంటాయని స్పష్టంచేశారు. మహిళలు అన్నిరంగాల్లో వెనకబడి ఉన్నారని అన్నారు. మహిళలు చైతన్యవంతమై ఓ శక్తిలా ఎదిగినప్పుడే సమాజం సమగ్ర సమైక్యతతో వెలిగిపోతుందన్నారు. నేషనల్ ఉమెన్స్ పార్టీ వ్యవస్థాపక […]

Read More