Breaking News

: శ్రీకాళహస్తి

శ్రీకాళహస్తి సంపూర్ణ లాక్ డౌన్

శ్రీకాళహస్తి సంపూర్ణ లాక్ డౌన్

సారథి న్యూస్, శ్రీకాళహస్తి: కేవలం 80 వేల జనాభా ఉన్న చిత్తూరు జిల్లా పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తిలో ఏకంగా 40కి పైగా కరోనా కేసులు నమోదు కావడంతో పట్టణాన్ని అధికారులు అష్టదిగ్బంధం చేశారు. పట్టణంలో సంపూర్ణ లాక్ డౌన్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇళ్ల నుంచి ప్రజలు ఎవరినీ బయ టకు వెళ్లనివ్వబోమని, పాలు, మందులు, నిత్యావసరాలను వలంటీర్ల సాయంతో ఇళ్ల వద్దనే అందిస్తామని అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న ఉదయం […]

Read More