Breaking News

శవం

శవాన్ని ఊళ్లోకి తేవద్దు

సారథి న్యూస్, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం గౌతమ్ పల్లి గ్రామానికి చెందిన బక్కమ్మ (45) హైదరాబాద్ లో కూలీ పనులు చేసుకుంటూ జీవనం గడిపేది. అనారోగ్యంతో రెండు రోజుల క్రితం గ్రామానికి చేరుకున్న ఆమె ఆరోగ్యం విషమించడంతో శనివారం జిల్లా ఆస్పత్రికి తరలించారు.చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆదివారం సాయంత్రం చనిపోయింది. శాంపిల్స్ సేకరణ హైదరాబాద్ నుంచి రావడంతో ఆమె కరోనాతోనే మృతిచెందినట్లు గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేయడంతో బ్లడ్ శాంపిళ్లను […]

Read More