Breaking News

శర్మన్

కలెక్టర్​కు రాఖీకట్టిన జెడ్పీచైర్​పర్సన్​

సారథిన్యూస్​, నాగర్​కర్నూల్​: నాగర్​కర్నూల్​ కలెక్టర్​ శర్మన్​కు జెడ్పీ చైర్​పర్సన్​ పద్మావతి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్​ ఆమెకు రాఖీపౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. కరోనా సమయంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని.. అత్యవసరమైతేనే బయటకు రావాలని కలెక్టర్​ సూచించారు.

Read More