Breaking News

వైద్యపరీక్షలు

పోలీసు సిబ్బందికి వైద్యపరీక్షలు

పోలీసు సిబ్బందికి వైద్యపరీక్షలు

సారథి న్యూస్, మహబూబ్ నగర్: కరోనా మహమ్మారి నిర్మూలనలో నిర్వీరామంగా పనిచేస్తున్న జిల్లా పోలీసు సిబ్బందికి వైద్యపరీక్షలు నిర్వహించాలని మహబూబ్ నగర్ ఎస్పీ రెమా రాజేశ్వరి నిర్ణయించారు. మంగళవారం ఈ మేరకు జిల్లా కేంద్రంలోని నవోదయ, సుశ్రుత, నేహా సన్ షైన్ ఆస్పత్రుల్లో సిబ్బందికి జరుగుతున్న వైద్యపరీక్షల వివరాలను ఆరాతీశారు. పోలీసు సిబ్బంది ఆరోగ్యమే ముఖ్యమని.. అందుకోసమే వారికి కూడా వైద్యపరీక్షలు చేస్తున్నామని ఏఎస్పీ ఎన్. వెంకటేశ్వర్లు తెలిపారు.

Read More