Breaking News

వీఎం అబ్రహం

చివరి ఆయకట్టు దాకా సాగునీరు

చివరి ఆయకట్టు దాకా సాగునీరు

సారథి న్యూస్​, మానవపాడు(జోగుళాంబ గద్వాల): చివరి ఆయకట్టు దాకా సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అలంపూర్​ఎమ్మెల్యే వీఎం అబ్రహం అన్నారు. శనివారం జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ పట్టణంలో లిఫ్ట్​ మోటార్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ.. తాను మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు అలంపూర్​మండలానికి మూడు లిఫ్టులను ఏర్పాటు చేశామన్నారు. అందరం కలిసికట్టుగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. మత్స్యకారుల అభ్యున్నతికి కృషిరాష్ట్రంలో మత్స్యకారుల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అలంపూర్​ ఎమ్మెల్యే వీఎం అబ్రహం […]

Read More