Breaking News

వీఆర్వో వ్యవస్థ

సీలేరును ఏపీలో కలిపి అన్యాయం చేశారు

పారదర్శకంగా ధరణి పోర్టల్

భూముల రిజిస్ట్రేషన్​కు లంచం అవసరం ఉండదు ఏడాదిలోపు భూముల సర్వే మండలిలో సీఎం కె.చంద్రశేఖర్​రావు సారథి న్యూస్, హైదరాబాద్: భూముల రిజిస్ట్రేషన్​కు ఇకపై లంచం ఇవ్వాల్సిన అవసరం ఉండదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్​రావు అన్నారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సందర్భంగా సోమవారం శాసనమండలిలో కొత్త రెవెన్యూ చట్టాన్ని సభలో ప్రవేశపెట్టి మాట్లాడారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీల చేతిలో 90శాతానికి పైగా భూములు ఉన్నాయని అన్నారు. 25 ఎకరాలు పైబడి ఉన్న రైతులు కేవలం 6,600 మంది మాత్రమేనని […]

Read More