Breaking News

వీఆర్ఎస్

ప్రజాక్షేత్రంలోకి ఆర్ఎస్​ప్రవీణ్​కుమార్​కు స్వాగతం

ప్రజాక్షేత్రంలోకి ఆర్ఎస్ ​ప్రవీణ్​కుమార్​కు స్వాగతం

సారథి, రామడుగు: 26 ఏళ్లపాటు సేవలు అందించి ప్రజాక్షేత్రంలోకి వస్తున్న మాజీ ఐపీఎస్​ అధికారి డాక్టర్​ ఆర్ఎస్​ ప్రవీణ్​కుమార్​కు ఘనస్వాగతం పలుకుతున్నట్లు స్వేరోస్ ఇంటర్​నేషనల్​ సంస్థ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లెపల్లి తిరుపతి పేర్కొన్నారు. 9ఏళ్ల పాటు గురుకులాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని కొనియాడారు. ఎంతోమంది పేద పిల్లల జీవితాల్లో వెలుగులు నింపారని అన్నారు. రాజ్యాధికారం అందరి హక్కు అని, సాధించుకునేందుకు ముందుకు సాగుతామన్నారు. నిరుద్యోగాన్ని రూపుమాపి, ఆర్థిక విప్లవం సృష్టించి ప్రపంచంలో మన […]

Read More