Breaking News

విమాన చార్జీలు

విమాన ఛార్జీలు ప్రభుత్వమే భరించాలి

సారథి న్యూస్, రామడుగు: కరోనా నేపథ్యంలో గల్ఫ్​ దేశాల్లో ఉద్యోగాలు కోల్పోయిన తెలంగాణ కార్మికులకు విమాన్​ చార్జీలు చెల్లించాలని దుబాయ్​ ఎల్లాల శ్రీనన్న సేవాసమితి జేఏసీ, రామడుగు మండలం రంగశాయిపల్లి గ్రామానికి చెందిన మీడియా కోఆర్డినేటర్​ చిలుముల రమేష్​ ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. మంగళవారం దుబాయ్​లోని .జెబెల్​ అలీ క్యాంపులో ఉచిత క్వారంటైన్​ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు.

Read More