Breaking News

విజయలక్ష్మి

సంతోష్‌ నగర్‌ ప్లై ఓవర్‌ ప్రారంభం

సంతోష్‌నగర్‌ ప్లై ఓవర్‌ ప్రారంభం

ఒవైసీ జంక్షన్‌ వద్ద రూ.80 కోట్లతో నిర్మాణం లాంఛనంగా ప్రారంభించిన మంత్రి కేటీఆర్​ సామాజికసారథి, హైదరాబాద్‌: నగరంలోని సంతోష్‌ నగర్‌ ఒవైసీ జంక్షన్‌ వద్ద రూ.80 కోట్ల వ్యయంతో నిర్మించిన ఏపీజే అబ్దుల కలామ్​ఫ్లై ఓవర్‌ను టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రారంభించారు. కార్యక్రమంలో మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, మంత్రులు మహమూద్‌ అలీ, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ తదితరులు పాల్గొన్నారు. మూడు లైన్లలో 12 మీటర్ల వెడల్పుతో వన్‌ వే మార్గంగా […]

Read More