Breaking News

వాయుసేన

సీడీఎస్‌ జనరల్​బిపిన్​రావత్ కన్నుమూత

సీడీఎస్‌ జనరల్​ బిపిన్​రావత్ కన్నుమూత

హెలిక్యాప్టర్ ​ప్రమాదంలో 13 మంది దుర్మరణం మృతుల్లో బిపిన్​రావత్​ దంపతులు తమిళనాడులోని వెల్లింగ్టన్‌లో మిలిటరీ కాలేజీకి వెళ్తుండగా దుర్ఘటన న్యూఢిల్లీ: చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌(సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌ తో పాటు ఆయన సతీమణి మధులిక రావత్ హెలిక్యాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలయయారు. వారు ప్రయాణిస్తున్న ఎంఐ 17 వీ5 ఆర్మీ హెలికాప్టర్‌ బుధవారం తమిళనాడులోని కూనూరు సమీపంలో కుప్పకూలిపోయింది. సమయంలో అందులో ఆర్మీ చీఫ్​తో పాటు ఆయన సతీమణి మధులికా రావత్, బ్రిగేడియర్‌ ఎల్‌ఎస్‌ […]

Read More