Breaking News

వరిధాన్యం కొనుగోలు

తాలు, పొల్లు లేని వడ్లు తీస్కరావాలే

తాలు, పొల్లు లేని వడ్లు తీస్కరావాలే

సారథి న్యూస్​, హైదరాబాద్​: రాష్ట్రంలో వానాకాలంలో సాగైన వరి ధాన్యం, పత్తి పంటలను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. తాలు, పొల్లు లేకుండా ఎండబోసిన వరిధాన్యాన్ని తెచ్చి కనీస మద్దతు ధర పొందాలని, తేమ ఎక్కువ ఉన్న ధాన్యాన్ని తెచ్చి ఇబ్బంది పడవద్దని సీఎం రైతులను కోరారు. రాష్ట్రంలో మొత్తం ఆరువేల కొనుగోలు కేంద్రాల ద్వారా వరి ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశించారు. పంటలకు పెట్టుబడి అందించడం నుంచి […]

Read More