Breaking News

రైల్వే స్టేషన్లు

రాజస్థాన్‌ సరిహద్దులు బంద్​

జైపూర్‌‌: కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో సరిహద్దులు మూసివేస్తూ రాజస్థాన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. వారం పాటు ఈ మూసివేత కొనసాగుతుందని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కేవలం పాస్​లు ఉన్నవారిని మాత్రమే ఇతర రాష్ట్రాలకు అనుమతించనున్నారు. నాన్‌ అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ (ఎన్వోసీ) లేనివారిని రాష్ట్రంలోని అనుమతించేంది లేదని డైరెక్టర్‌‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ ఎమ్‌ ఎల్‌ లాథర్‌‌ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని సరిహద్దుల వద్ద చెక్​పోస్టులు ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన చెప్పారు. అంతే […]

Read More