Breaking News

రైతు సంఘం

కొనుగోలు కేంద్రాలను తెరవండి

కొనుగోలు కేంద్రాలను తెరవండి

సారథి న్యూస్, హైదారాబాద్: వరి, పత్తి కొనుగోలు కేంద్రాలను తెరవాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్​ చేసింది. వరి క్వింటాలుకు రూ.1880కి అమ్మాల్సిన ధాన్యం రూ.1600, రూ.5,825 అమ్మాల్సిన పత్తి రూ.3,500కు అమ్ముతున్నారని, ప్రభుత్వం కల్పించుకుని కొనుగోలు కేంద్రాలను తెరవాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.జంగారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్ కోరారు. వ్యవసాయశాఖ మార్కెటింగ్‌ శాఖ, సివిల్‌ సప్లయీస్​ శాఖల మధ్య సమన్వయం లేక మార్కెటింగ్‌ సక్రమంగా జరగడం లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర […]

Read More