Breaking News

రైతుభరోసా

రైతు భరోసా కేంద్రాలకు రూ.100 కోట్లు

సారథి న్యూస్​, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ బడ్జెట్‌ 2020-21ను ఆ శాఖ మంత్రి కన్నబాబు మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. వ్యవసాయ, అనుబంధ రంగాలకు 2020-21 ఏడాదికి గాను రూ.29,159.97 కోట్ల బడ్జెట్‌ ప్రతిపాదిస్తున్నామని అన్నారు. రైతు భరోసా, పీఎం కిసాన్ పథకం ద్వారా రూ.12,500 ఇస్తామని చెప్పి రూ.13,500 ఇస్తున్నామని చెప్పారు. శాసనమండలిలో మంత్రి మోపిదేవి వెంకటరమణ వ్యవసాయ బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. రూ.మూడువేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటుచేశారు. రైతు భరోసా కేంద్రాలకు రూ.100 కోట్లు, […]

Read More