Breaking News

రామళ్లకోట

మిర్చి రైతులకు న్యాయం చేయండి

మిర్చి రైతులకు న్యాయం చేయండి

సారథి న్యూస్, కర్నూలు: రైతులకు నాసిరకం మిరప మొక్కలను సరఫరా చేసిన నర్సరీ నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, వారి నుంచే నష్టపరిహారం రాబట్టాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రామకృష్ణ అధికారులను డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్లకోట మిర్చి రైతులకు నర్సరీ యాజమాన్యం నష్టపరిహారం ఇచ్చి న్యాయం చేయాలని కోరారు. రామళ్లకోట గ్రామంలో సుమారు వెయ్యి ఎకరాల్లో మిరప పంటవేశారు. స్థానిక వీఎన్ఆర్​కంపెనీ నుంచి విత్తనాలు తెచ్చి నర్సరీ […]

Read More