Breaking News

రాజస్థాన్ రాయల్స్

ఐపీఎల్‌ లో కచ్చితంగా ఆడతా: స్మిత్‌

సిడ్నీ: టీ20 ప్రపంచకప్ వాయిదా పడితే కచ్చితంగా ఐపీఎల్​లో ఆడతానని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ అన్నాడు. తమ ప్రభుత్వం అనుమతిస్తే.. భారత్​కు ప్రయాణించేందుకు సిద్ధమేనన్నాడు. ఈ సీజన్​లో స్మిత్ రాజస్థాన్ రాయల్స్​కు కెప్టెన్​గా వ్యవహరించాల్సి ఉంది. ‘ఏ క్రికెటరైనా దేశం తరఫున ప్రపంచకప్ ఆడడం గొప్ప విషయం. ఎందుకంటే పరిమిత ఓవర్లలో క్రికెట్​లో ఇదే అతిపెద్ద ఈవెంట్. అందుకే ప్రతిఒక్కరూ ఆ టోర్నీలో ఆడాలని కోరుకుంటారు. ఇందుకు నేను కూడా అతీతం కాదు. ఒకవేళ […]

Read More