Breaking News

రవాణాశాఖ

బస్సులు రైట్..​ రైట్​!

బస్సులు రైట్..​ రైట్​!

19 నుంచి ఆర్టీసీ బస్సులను నడిపించే యోచనలో ప్రభుత్వం నేడు మంత్రి మండలిలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం సారథి న్యూస్​, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు మళ్లీ రోడ్డెక్కనున్నాయి. మంగళవారం నుంచి ప్రజారవాణా సేవలు ప్రారంభంకానున్నాయి. కేంద్ర తాజా మార్గదర్శకాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం బస్సులను నడిపించాలని నిర్ణయించినట్లు తెలిసింది. సోమవారం సాయంత్రం ఐదు గంటలకు సీఎం అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం జరగనుంది. ఆర్టీసీ బస్సులకు అనుమతివ్వడంతో పాటు లాక్‌ డౌన్‌ విషయంలో అనుసరించాల్సిన వ్యూహంపై […]

Read More