Breaking News

యూత్ ఇండియా

ఎర్రోళ్ల రాజు కుటుంబాన్ని ఆదుకోవాలి

ఎర్రోళ్ల రాజు కుటుంబాన్ని ఆదుకోవాలి

సారథి న్యూస్, జడ్చర్ల: కర్వెన రిజర్వాయర్ ఓపెనింగ్ కు ఊర్కొండ మండలం జగబోయిన్​పల్లి సర్పంచ్ పిలుపు మేరకు ర్యాలీకి వెళ్లి ట్రాక్టర్​ బోల్తాపడి మృతి చెందిన ఎర్రోళ్ల రాజు కుటుంబానికి ఆదుకోవాలని జై భీమ్ యూత్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు జంతుక శంకర్ డిమాండ్​ చేశారు. ప్రమాద జరిగిన స్థలంలో టీఆర్ఎస్​ నాయకులు కనీసం పట్టించుకోలేదన్నారు. ఏడునెలల క్రితమే రాజుకు వివాహమైందని, తన భార్య ఏడునెలల గర్భిణిగా ఉందన్నారు. ఈ ఘటనకు జడ్చర్ల ఎమ్మెల్యే నైతిక బాధ్యత […]

Read More