Breaking News

యూజీ

ఢిల్లీ యూనివర్సిటీ ఎగ్జామ్స్‌ రద్దు

న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని యూజీ ఫస్ట్‌ ఇయర్‌‌, సెకండ్‌ ఇయర్‌‌, పీజీ ఫస్ట్‌ ఇయర్‌‌ ఎగ్జామ్స్‌ను పూర్తిగా రద్దు చేశారు. కరోనా మహమ్మారి ప్రబలుతున్నందున లాక్‌డౌన్‌ విధించిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూనివర్సిటీ వర్గాలు చెప్పాయి. ఈ నిర్ణయంతో యూజీ ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్‌‌కు సంబంధించి మూడులక్షల మంది, పీజీ ఫస్టియర్‌‌కు చెందిన 12వేల మంది స్టూడెంట్స్‌కు పరీక్షలు ఉండవు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో పెన్‌ అండ్‌ పేపర్‌‌ సెమిస్టర్‌‌ ఎగ్జామ్స్‌ నిర్వహించడం వీలుకాదు. దీనికి […]

Read More