Breaking News

యూఏఈ

లంక లేదా యూఏఈలో ఐపీఎల్​

న్యూఢిల్లీ: ఈ ఏడాది భారత్​లో ఐపీఎల్​ జరిగే అవకాశాలు చాలా స్వల్పంగా ఉన్నాయని మాజీ కెప్టెన్​ సునీల్​ గవాస్కర్​ అన్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో లీగ్​ను నిర్వహించడం పెద్ద తలనొప్పితో కూడుకున్న వ్యవహారమన్నాడు. అయితే సెప్టెంబర్​లో శ్రీలంక లేదా యూఏఈలో మెగా టోర్నీని నిర్వహించేందుకు అనుకూలంగా ఉంటుందన్నాడు. ‘స్టేడియాల్లోకి అభిమానులను అనుమతిస్తూ ఆసీస్​ నిర్ణయం తీసుకోవడంతో టీ20 ప్రపంచకప్​పై ఆశలు మొలకెత్తుతున్నాయి. అక్టోబర్​లో ఈ మెగా ఈవెంట్​ ఉంటే అంతకంటే ముందుగానే అన్ని జట్లు అక్కడికి వెళ్తాయి. క్వారంటైన్​, […]

Read More