Breaking News

మెదర్

కక్కుడు.. బయటికి!

కక్కుడు.. బయటికి!

కల్తీకల్లు తాగి 10 మందికి అస్వస్థత గ్రామాల్లో విచ్చలవిడిగా అమ్మకాలు మెదక్​జిల్లా కొంతాన్ పల్లిలో కలకలం సామాజికసారథి, మెదక్ ​ప్రతినిధి: కల్తీ కల్లు తాగి 10 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన మంగళవారం మెదక్ జిల్లా శివ్వంపేట మండలం కొంతాన్​పల్లిలో కలకలం రేపింది. గ్రామంలోని ఓ దుకాణంలో కల్లు తాగిన కుల్ల నాగరాజు, బ్యాగరి మనీలా, మడూరి రమేష్, వీరబోయిన స్వామి, తుమ్మల స్వామి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం తెల్లవారుజాము నుంచే వీరంతా […]

Read More