Breaking News

మెదక్జిల్లా

రెక్కలకష్టం.. వర్షార్పణం

సారథి న్యూస్, మెదక్: యాసంగి సీజన్ లో సాగు చేసిన వరి పంట దిగుబడులు చేతికి అందుతున్న తరుణంలో అకాలవర్షాలు అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈదురుగాలులకు తోడు వడగళ్లు కురుస్తుండడంతో కోతకు సిద్ధంగా ఉన్న వరి పైర్లు దెబ్బతింటున్నాయి. వడ్లు రాలి నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం ఉదయం శివ్వంపేట , చిలప్ చెడ్, కొల్చారం, మెదక్, రామాయంపేట, నిజాంపేట్, చిన్న శంకరంపేట మండలాల్లో భారీ వర్షం కురిసింది. అగ్రికల్చర్ ఆఫీసర్లు అందించిన ప్రాథమిక […]

Read More