రోజు 500 మంది ముస్లింలకు ఫుడ్ కత్రా: కరోనా నేపథ్యంలో క్వారంటైన్లో ఉన్న 500 మంది ముస్లింలకు స్పెషల్గా ఇఫ్తార్, సహర్ను అందిస్తోంది మాతా వైష్ణోదేవీ ఆలయ బోర్డు.. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలంతా రోజా ఉంటున్నందున వారి కోసం స్పెషల్గా ఫుడ్ తయారుచేసి అందిస్తున్నామని బోర్డు అధికారులు చెప్పారు. రంజాన్ మాసం కారణంగా స్టాఫ్ రాత్రి వేళ పనిచేస్తున్నారని, ముస్లింలకు ఇఫ్తార్, సహరా అందిస్తున్నారని వైష్ణోదేవి ఆలయ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రమేశ్ […]
రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సారథి న్యూస్, గోదావరిఖని: రాష్ట్రంలో ముస్లింల సంక్షేమానికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తోందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం గోదావరిఖని పట్టణంలోని లక్ష్మీ ఫంక్షన్ హాల్ లో విజయమ్మ ఫౌండేషన్, గ్లోబల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేద ముస్లింలకు నిత్యవసర సరుకులు, బియ్యం ఇతర వస్తువులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, నడిపెల్లి అభిషేక్ రావు, కార్పొరేటర్ […]