Breaking News

మానసికజ్ఞానం

ఫ్రెండ్​కు మార్కులు ఎక్కువొచ్చాయని..

న్యూఢిల్లీ: చిన్న, చిన్న విషయాలకే టీనేజ్​ పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవడం పరిపాటిగా మారింది. తల్లిదండ్రుల పిల్లలను చేరదీయకపోవడం, వారికి మానసిక స్థైర్యం కల్పించకపోవడంతో ఇటువంటి దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్​లోని కాన్పూర్​లో ఓ బాలిక.. తనకంటే స్నేహితురాలికి ఎక్కువ మార్కులు వచ్చాయన్న కారణంతో ప్రాణం తీసుకున్నది. కాన్పూర్‌లోని ధమిఖేడకు చెందిన‌ శ్రావణ్‌ కుమార్ కుమార్తె అనిశా ఓ ప్రైవేట్​ పాఠశాలలో పదోతరగతి చదువుతున్నది. ఇటీవల విడుదలైన సీబీఎస్​ఈ ఫలితాల్లో 82 శాతం మార్కులు వచ్చాయి. కాగా తన […]

Read More